Humanity | పురిటి నొప్పులతో పడుతున్న మహిళకు ఆటో యూనియన్ సభ్యుడు ఎంవీకే త్రీ ఇంక్లైన్ గ్రామానికి చెందిన అభిరాం అనే ఆటో డ్రైవర్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు.
Ambulance | అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఓ రోడ్డు ప్రమాద బాధితుడు తన కండ్ల ఎదుటే ప్రాణాలు కోల్పోవడం జైపూర్కు చెందిన సందీప్ గుప్తాను తీవ్రంగా కలిచి వేసింది. రెండు దశాబ్దాలుగా ఆయన తన సొంత కారునే అంబులెన్స్గా �
మానవత్వమే అసలైన భక్తి అని, మతాల పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దని అబ్దుల్ రెహమాన్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వర్క్ షాప్లో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్క్ షాప్ హెచ్.ఓ
ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
Rashmi Gautam | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తోంది.
Stray Dog Issue | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కాస్తా రేణు వ్యాఖ్యలతో వివాదంగా మా�
మానవాళి చరిత్రలో వెలుగు దివ్వెగా, నైతిక విలువల పటిష్ఠమైన పునాదిగా నిలిచింది పవిత్ర ఖురాన్ గ్రంథం. అణువణువునా ఆధ్యాత్మిక సారాన్ని నింపుకొన్న ఈ గ్రంథం, మనస్సును ప్రక్షాళన చేసే ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగా�
కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ ఆ దంపతులు మానవత్వం మరిచిపోలేదు. తమ కన్నీళ్లను దిగమింగుకొని అచేతన స్థితితో ఉన్న మరో నిరుపేద కుటుంబం కన్నీళ్లు తుడిచారు గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం �
President Murmu | దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలను పలు ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులతోపాటు పెద్దఎత్తున ప్ర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజ్ పల్లి గ్రామానికి చెందిన మడ్డి సాయి కిషోర్ గౌడ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే పేషెంట్ క
Mohan Bhagwat | ప్రపంచ దేశాల నడుమ జరుగుతున్న పలు యుద్ధాల గురించి ఆరెస్సెస్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagavat) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (Maharastra) లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.