రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోన�
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు తమను వేధిస్తున్నారని, స్వగ్రామంలోకి రానివ్వకుండా అడ�
నిజామాబాద్కు చెందిన రౌడీషీటర్, కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Nizamabad Encounter | నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి నివేదికను సమర్పించాలని డీజీపీ శివధర్రెడ్డిక�
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై (Riyaz Encounter) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ (Judicial Inquiry) జరిపించాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ ఎన్కౌంటర్
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ మల్లన్న బీసీల అంశంపై మాట�
కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుల అరాచకాలపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మైనంపల్లి అనుచరులు సోషల్మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతు�
మధ్యాహ్న భోజన పథకం లోపాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)స్పందించింది. నమస్తే తెలంగాణలో మెయిన్లో బుధవారం ‘కడుపునిండా బువ్వపెడ్తలేరు’ శీర్షిక
కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొంత మంది నాయకులు వలసలను ఆపేందుకు శతవిధాలుగా ప�
ప్రచార మోజుతో ఓ మహిళ మరణానికి కారణమైన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్తోపాటు ‘పుష్ప-2’ ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ కోర�