చేయని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Fahadh Faasil | మలయాళ స్టార్ నటుడు, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ విలన్ ఫవాద్ ఫాసిల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదైంది. కేరళ మానవ హక్కుల సంఘం ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసింది.
MLC Kavitha | శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన�
సమాజంలో మన నుంచే మార్పు మొదలు కావాలని, మహిళను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చూడొద్దని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూ చించారు. ఆదివారం సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన గురుకుల న్యాయ కళాశాలలో
Justice Chandraiah | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య (Justice Chandraiah) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా స్వయంభు దర్శించుకుని
యాదాద్రి భువనగిరి : ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకోవడం.. ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి తెలుపడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) బాధ్యత అని త�
వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఒక్కో నోటిఫికేషన్ విడుదల అవుతుండటంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వివిధ పోటీ...
వివిధ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్ముందు కూడా మరిన్ని విభాగాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోటీ పరీక్షల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం...
విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్, వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్
సుల్తాన్బజార్ : ఇద్దరు సామాన్యులను చితకబాదిన ఘటనలో నిలదీసినందుకు తనను చంపే స్తానని సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నాడని భాధితుడు బొజ్జ భానుచంద
సుల్తాన్బజార్,ఆగస్టు 11. ప్రేమ పేరుతో అమాయక యువకులను వలలో వేసుకొని మోసం చేస్త్తున్న కేరళకు చెందిన మహిళపై బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్.. నవంబర