Vehicle Falls Into Huge Sinkhole | ఒక వాహనం నిలిచి ఉన్న పేవ్మెంట్ ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్కడ ఏర్పడిన భారీ గుంతలో ఆ వాహనం పడింది. అందులో ఉన్న డ్రైవర్ బయటకు దూకి క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2023 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికరలాభం దాదాపు 9
రాజస్థాన్లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. నాగౌర్ జిల్లాలోని డెగానా, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ అధికారులు కనుగొన్నారు. అత్యంత అరుదుగా లభించే ఈ ఖనిజాన్ని దేశంలో తొలి�
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�
ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
ఈ నెల 18న ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగసభకు జన ప్రభంజనం కోసం జిల్లా గులాబీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టగా.. మరోవైపు పోలీ సు అధికారులు ఏర్పాట్లలో నిమ
స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక స్వామి 223వ జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భా రీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని రంగురంగుల పూ లతో అందంగా అలంకరించారు. కంచ
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో పుస్తక జాతరకు సాహితీ ప్రియులు, రచయితలు, చిన్నారులు సహా జనం పోటెత్తారు
యాదగిరీశుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమండపం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక�
క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ సర్వీస్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రెండో మౌలిక సదుపాయాల రీజియన్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఏడబ్ల్యూఎస్ ఆసియా-పసిఫిక్ రీజియన్
తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధి
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కొన్ని వీడియోలను గురువారం బయటపెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అయిపోలేదని ఇంకా చాలా ఉన్నదని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమల్ఫైల్స్కు సంబంధించి దాదాపు లక్ష పేజ
పొలం దున్న లేదు.. నాటు వేయలేదు.. విత్తనం చల్లలేదు. మందులు వేయలేదు.. మందులు పిచికారీ అస్సలే చేయలేదు.. అయినా పంట మాత్రం చేతికి వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఎకరానికి 20 నుంచి 25 బస్తాల వరి ధాన్యం చేతికి అందింది. మొ�