జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎక
యాదాద్రీశుడి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు,
స్వయంభు నారసింహుడి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొన సాగింది. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీల�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో యాదాద్రి మాఢవీధులు, క్యూ కాంప్లెక్స�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసిన భక్తులే దర్శనమిచ్చారు. క్యూలైన్ల గుండా తూ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కన�
ఎస్సారెస్పీ రెండేండ్లుగా జూలైలోనే నిండుకుండలా మారుతున్నది. ప్రాజెక్టు నిర్మాణమైన తొలినాళ్లల్లో 1983లో మినహా ఎప్పుడైనా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చి నిండిన చరిత్ర ఉంది. కా
గువ ప్రాంతాలతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చే
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం బలంగా ఆవరించి ఉన్నది. దాంతో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్�
దొడ్డిదారిన పవర్ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై శ్రీలంక ప్రజలు యుద్ధం లేవదీస్తున్నారు. మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ప�
బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస
బల్దియా గ్రీవెన్స్లో సమస్యలు వెల్లువెత్తాయి. కాలనీల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స�
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో రైతులు ప్రణాళికతో ముందుకు
రష్యాతో సమర్థంగా పోరాడటంలో ఉక్రెయిన్కు తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేసేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. రూ.1.5 లక్షల కోట్లు ఆర్థిక సాయం చేయాలని జీ7 దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమ�