ఉన్నత, సీనియర్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది పెరగనున్నాయి. 8.9 శాతం పెరగవచ్చని ఓ తాజా సర్వే చెప్తున్నది. గడిచిన ఐదేండ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన దేశీయ వ్యాపారాలు తిరిగి
పెళ్లి వేడుకలు ముగించుకొని, తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కుటుంబసభ్యులో ఒకరు మంటలో సజీవ దహనమయ్యా డు. మంగళవారం తెల్లవారు జామున 65వ జాతీయ రహదారి పై జహీరాబాద్ బైపాస్ రోడ్డులో అల్
గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట�
వ్యవసాయంతో పాటు వందలాది ఎకరాల పండ్ల తోటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నిలయంగా మారింది. ఒకనాడు బత్తాయి తోటలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతం, రానురాను ఆదాయాన్ని ఎక్కువగా అందించే మామిడి తోటలపై రైతులు ద
రెండు కిలోమీటర్ల వెడల్పున్న ఓ గ్రహశకలం గంటకు 50 వేల కి.మీ. వేగంతో భూమికి దగ్గరగా వస్తున్నది. ఆ ఆస్టరాయిడ్ పేరు 1989జేఏ. తన కక్ష్యలో తిరుగుతూ ఈ నెల చివర్లో భూమికి అత్యంత సమీపంగా
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం