భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ చికున్ గున్యా బారినపడ్డాడు. దీంతో కొద్దిరోజుల పాటు ఆట కు దూరమవుతున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని సోమవారం అతడే స్వయంగా ‘ఎక్స్' ఖాతా వేదికగా వెల్లడించా�
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�
ప్రతిష్టాత్మక థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టుకు ఇండోనేషియా షాకిచ్చింది. గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్లో ఇండోనేషియా 4-1 తేడాతో భారత్ను ఓడించి 2022 థామస్ కప్ ఫైనల్స్ ఓటమిక�
గాయం నుంచి కోలుకొని కోర్టులో అడుగుపెట్టిన అనంతరం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మునుపటి జోరు కనబర్చ లేకపోతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం సింధు
మంగళవారంనుంచి ఆరంభం కానున్న తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్పైనే భారత్ ఆశలన్నీ. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ ఇక్కడ మూడో సీడ్గా బరిలోకి దిగనున్నాడు. తొలి రౌండ్లో ప్రణయ్ క్వ
ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న భారత షట్లర్లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బరిలోక�
భారత స్టార్ షట్లర్లు సింగపూర్ ఓపెన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇప్పటికే పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ పరాజయం పాలవగా.. స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూ
భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 7వ ర్యాంక్కు చేరుకున్నాడు.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి సెమీఫైనల్స్కు చేరి 52 ఏళ్ల తరువాత పతకం ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సాత్విక్ జంట 2
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నారు. కాగా కిడాంబి శ్రీకాంత్ ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో సింధ�