ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం మరోమారు సర్వే ప్రారంభించింది. ఫ్యామిలీ ట్యాగ్ పేరుతో బాధిత గ్రామాల్లో రెవెన్యూ అధికారులు కొత్తగా సర్వేను
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలో నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళనతో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పేద ప్రజలు హెచ్ఎండీఏ భూములను ఆక్రమించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మియాపూర్లో హెచ్ఎండీఏకు ప్రభుత్వ కేటాయించిన సర్వే నంబర్ 100,101లలో సుమారు 450 ఎకరాల �
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (జేఎన్జే)లో సభ్యులైన అ�
కొందరు భూ బకాసరులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నరనడానికి ఇదే చక్కని ఉదాహరణ. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని(గ్రామ కంఠం) ఆక్రమించేందుకు కొందరు కబ్జాదారులు యత్ని�
CM Revanth Reddy | హైదరాబాద్లోని జర్నలిస్టుల(Journalists)కు ఇండ్ల స్థలాలు(House sites) ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు.
చొప్పదండి నియోజకవర్గంలో అక్రిడిటేషన్ కలిగిఉండి, అర్హులైన ప్రతి పాత్రికేయుడికీ ఇంటిస్థలం అందిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులోని రైతువేదికవద్ద సో�
తమకు కేటాయించిన 300 ఎకరాల ఇండ్ల స్థలాన్ని త్వరగా ఇప్పించాలని టీటీడీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించినా భూమి అప్పగించలేదని వారు కలెక్టర్
స్థలాల సమస్యపై సబ్కమిటీ నజర్ సబ్కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కేటీఆర్ అధ్యక్షతన సబ్కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అనధికారిక లేఅవుట్స్, ప్లాట్లు, గ్రామకంఠంపై పరిశీలన సమగ్ర పరిష్కారాలతో ప్రభు�