గోపన్పల్లిలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు 12రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సోమవారం 13వ రోజు వినూత్న నిరసన చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా తాము చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నాడు కేటాయించిన ఇండ్లస్థలాలను తమకు అప్పగించాలని గచ్చిబౌలి ఎన్జీవోల ఇండ్లస్థలాల సాధన సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్
Prajavani | అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 238లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు మంజూరుచేయాలని దళిత యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్యార నర్సింహ కోరారు.
కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ పరిధిలో గతంలో మిగిలిన, తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ కమిషనర్ వీపీ గౌతం తెలిపారు.
రీజినల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో రూ.8 లక్షల విలువ గల భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలోని విలువైన భూములను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన �
గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి.
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కల నెరవేరక పేద ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, జీఓ 58 ద్వారా సీఎం కేసీఆర్ పేదల కలలను సాకా రం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె�
ప్రీ లాంచింగ్ పేరుతో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అంటూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసి పరారైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్క
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం రైతుల నుంచి అధికారులు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులుగా కొనసాగుతున్నది.