మూసీ పరిసర ప్రాంత ప్రజల్లో మళ్లీ భయం మొదలైంది. బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఇండ్లను కూల్చివేస్తారని జరుగుతోన్న ప్రచారం పేదల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లను కం�
బీజేపీ పాలిత యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్టు పౌరుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువులపై హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల్లో ఎఫ్టీఎల్ విస్తీర్ణం, బఫర్జోన్ల విస్తీర్ణంను గుర్తించి ప్రత్యేకంగా మ్యాప్లను తయారుచేస్�
ఆదిలాబాద్ జిల్లావాసుల్లో ఇండ్ల కూల్చివేత భయం పట్టుకున్నది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ చేయడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్కాలనీలో పట్టణ బీఆర్ఎస్ మాజీ కార్యదర్శి ముడావత్ లక్ష్మణ్ నాయక్ నిర్మిస్తున్న ఇంటిని మున్సిపల్ కమిషనర్ శ్రీను, సూపర్వైజర్ శివ తమ సిబ్బందితో కలిసి శుక్రవ
బుల్డోజర్ జస్టిస్కు వ్యతిరేకంగా ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి ఏమైనా నిర్మాణాలను కూల్చేస్తే, వాటిని పునరుద్ధరించాలని ఆదేశిస్తామని గుజరాత్ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించ
మూసీ కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్�
అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకొని ఏండ్ల తరబడి ఉన్నవారిని రోడ్ల మీద వేయటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
2024, సెప్టెంబర్ 25 గురువారం నాడు మజ్జాన్నం ఒంటి గంట గొడ్తున్నది. మబ్బుల రెండు గంటలకు లేసి కూరగాయలమ్మవోయిన మేం ఇద్దరాలుమగలం అప్పుడే ఇంటికి చేరుకుంటున్నం. కూడు లేదు, కుంపటి లేదు. కడుపుల పేగులు గుర్.. గుర్రుమన�
హైడ్రా బుల్డోజర్లు పేద బతుకులను చిదిమేస్తున్నాయి. వీటి బారినపడినప్పటికీ పెద్దోళ్లు ఏదోలా బయటపడుతున్నా, పేదల జీవితాలే అతలాకుతలమైపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 23 ప్�
హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని, పేదల ఇండ్లను కూలుస్తూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు.
మహబూబ్నగర్ పురపాలిక పరిధిలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523 లో ఈనెల 28న అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా పేదల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేసిన విషయంలో దివ్యాంగులు, దళితులు, నిరుపేదలకు న