బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో వారి కళ్లలో ఆనందాన్ని నింపుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్�
Kerala shocker | సెబాస్టియన్ అనే వ్యక్తికి ఇటీవల వివాహమైంది. అయితే తనను పెళ్లికి ఆహ్వానించకపోవడంపై పొరుగున నివసించే బిను అనే వ్యక్తి అవమానంగా భావించాడు. దీంతో వరుడి ఇంటిపై అతడు రాళ్లు విసిరాడు.
Umesh Pal murder case | ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్పై ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. అతడి ఇంటిని బుల్డోజర్తో బుధవారం కూల్చివేశారు. 2.
దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇండ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా కలెక్టర్ తెలిపా�
తొలి సంధ్యలో.. పూలరాగాల తేనెగీతాలు వినాలన్న తీయని కోరిక చాలా మందికి ఉంటుంది. అందుకే పచ్చదనంలో మునిగిపోయి పరవశించిపోయేందుకు పచ్చికబయలు లాంటి పెరడు లేకపోయినా, నచ్చిన చోట ముచ్చటైన పూలకుండీలు వేలాడదీసుకున�
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
కూతురు పట్టించుకోక అనాథగా వదిలేసిన వృద్ధురాలి పట్ల ఎల్కతుర్తి పోలీసులు ఔదార్యం చూపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో వృద్ధురాలు గొర్రె మార్తకి గృహాన్ని నిర్మించారు.
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
ఉన్నది ఒకటే ఇల్లు.. కానీ, కిచెన్ తెలంగాణలో, బెడ్రూం మహారాష్ట్రలో ఉంటాయి. అదెలా సాధ్యం అనుకొంటున్నారా? అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహాజార్గూడకు వెళ్లాల్సిందే.
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకొనే వ్యక్తి ఆయన.. ఆయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. కానీ, లండన్లో డామ్ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది