LPG Charges : హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల నుంచి ఎల్పీజీ ఛార్జెస్ లేదా గ్యాస్ ఛార్జెస్ పేరిట అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఎల్పీజీ చార్జీలు, ఇంధన ఖర్చును రాబట్టుకోవడం పేరిట వినియోగదారులపై అదనపు చార్టీలు వడ్డించవద్దని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) బుధవారం ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఆహారం కోసం ఆర్డర్ చేస్తున్నారా? నచ్చిన ఐటెం తినాలని ఊవిళ్లూరుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నగరంలోని పలు పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరత నష్టాలను వినియోగదారులపై మోపుతున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు హోటల్ పరిశ్రమకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కళకళలాడిన హోటళ్లు, బేకరీలు, స్వీట్హౌస్లు, క్యాంటీన్లు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు లభించక మూతప�
దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతున్నది. సమస్యను అధిగమించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూను తగ్గించుకోవడం, ఆహార పదార్థాల రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టగా కొన్ని రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్�
దేశంలో గ్యాస్ సంక్షోభం తారస్థాయికి చేరింది. ముంబై నుంచి రాంచీ వరకూ.. చండీగఢ్ నుంచి బెంగళూరు వరకూ ఎక్కడ చూసినా ఎల్పీజీ సిలిండర్ కోసం ఏజెన్సీల ముందు వందలాది మంది బారులు తీరారు.
దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో మనం తిన్న ఆహారానికి ఇచ్చే బిల్లులో గ్యాస్ చార్జీలను కూడా అదనంగా కలుపుతున్నారు.
గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఎన్స్ఫోర్స్మెంట్ అలాగ�
దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతున్నది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నది.
LPG Gas Crisis ఎక్కడో 3,000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రకంపనలు భారత్లోని వంటిళ్లు, వాణిజ్య ఎల్పీజీపై పూర్తిగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లను తాకుతున్నాయి.
గ్యాస్.. ఫుడ్ ఇండస్ట్రీకి ప్రాణవాయువు లాంటిదని, ప్రస్తుతం సరిపడా సరఫరా లేకపోవడంతో ఫుడ్ ఇండస్ట్రీ పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర హోట్ల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకటర�
హోటల్లో రెస్టారెంట్ ఉంటుంది. జిమ్, స్విమ్మింగ్పూల్, స్పా ఇవన్నీ అదనపు హంగులు. కండలు పెంచుకోవడానికి జిమ్. ఆ కండబలం కాపాడే ప్రొటీన్ రిచ్ ఫుడ్ కావాల్సినంత వడ్డిస్తారు. కండబలం సరే! మరి బుద్ధిబలం సంగత
దేశీయ ఆతిథ్య రంగానికి పెండ్లి కళ వచ్చింది. ఇన్నాళ్లూ విదేశాల్లో వెడ్డింగ్స్కు ఆసక్తి కనబర్చిన భారతీయులు.. ఇటీవలికాలంలో స్వదేశంలోనే దండలు మార్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తం�