Horticulture | సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం పట్టు పరిశ్రమ లశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని మండలంలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి భోజిరెడ్డి కూతురు స్వప్నార
Polycet | వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ (Polycet) ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభ్వుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నక్కలపెంటతండా సమీపంలో నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో ప్రభుత్వ ఉ
రాష్ట్రంలో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి రం గం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో సుమ�
మత్స్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జవసత్వాలను చేకూర్చు తున్నది. మత్స్యకార సహకార సంఘాల బలోపేతంతో పాటు, ఆ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల పంపిణీకి అవసరమైన చేప విత్తనాలను సరఫరా చేసే అవకాశం రాష్ట్రంలోని మత్స్యకారులకే ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కోరింది. రాష్ట్ర ప్రణాళ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామాల్లో చెరువులు ఉన్నా చేప పిల్లలు పంపిణీ చేసేవారు కాదు. దీంతో వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వ్యాపారం కూ�
నీటి లభ్యత పెరగడంతో తెలంగాణలోనూ చేపల చెరువులు పెరుగుతున్నాయి. పల్లెల్లోనూ సంప్రదాయ చెరువులు, కుంటల్లో భారీగా మత్స్య సంపద వృద్ధి చెందుతున్నది. అయితే, చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలే సమయంలో సరైన జాగ�
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర
చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యే
కీసర, ఆగస్టు 27 : పండ్లతోటల సాగుతో రైతులకు మేలైన ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గర్పల్లిలో రవీందర్రెడ్డి అనే రైతు 3 ఎకరాల్లో