పంట సాగు చేసి 30 నెలలు దాటిన ఆయిల్ ఫామ్ తోటల్లో పూతను తొలగించొద్దని జగిత్యాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఆరవల్లి, సుద్దపల్లి, పెగడపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫ�
అయిల్ ఫామ్ లో అంతర పంటలు వేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ అధికారి శేఖర్ అన్నారు. మండలంలోని రైతు వేదికలో అయిల్ ఫామ్ రైతులతో బుధవారం అవగాహన కార్యాక్రమం నిర్వహించా�
వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ పంటను సాగు చేసి మెరుగైన ఆదాయం పొందాలని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి అన్నారు.
Plastic Mulching Sheet | ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ వేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాటితో రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు తెలుపుతున్నారు.
Oil Palm | ఉద్యాన శాఖ పెద్దపల్లి జిల్లాలో ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ పంటను సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జిల్లా ప్రత్యేక అధికారి టి.శేఖర్ అన్నారు.
Farmers | వికారాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉల్లి పంట సాగు చేస్తున్న రైతులకు ఉద్యానవన మిషన్ ద్వారా ఎకరాకు రూ.8వేల చొప్పున ఆర్థిక సహాయం (సబ్సిడీ) అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సత్తార్ ఆ
Hyderabad | గోల్నాక ప్రాంతానికి చెందిన జీహెచ్ఎంసీలోని హార్టికల్చర్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్ కుమార్(56) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
Mango Farm | మ్యాంగో ఫ్రూట్ కవర్లను 50 శాతం సబ్సిడీపై మామిడి రైతులకు అందించడం జరుగుతుందని కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్, ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
Vijayasai Reddy | ఏపీ రాజకీయాలు, సోషల్ మీడియాలో ఎప్పుడూ కీలకంగాఉండే వైసీపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాజకీయాల ( Politics ) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన స
Harish Rao | అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ అవమానిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు
ఉద్యావన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు మల్చింగ్ పద్దతి ద్వారా పంటలను సాగుచేస్తున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ సికింద్రాబాద్ జోన్ పరిధిలో మంచి సత్ఫలితాలనిస్తుంది. హైదరాబాద్ నగరంలోని కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న