ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్రఉద్యానవనశాఖ ఉప సంచాలకురాలు, సూక్ష్మనీటి పథకం ప్రత్యేక అధికారిణి విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్ర
చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యే
కీసర, ఆగస్టు 27 : పండ్లతోటల సాగుతో రైతులకు మేలైన ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గర్పల్లిలో రవీందర్రెడ్డి అనే రైతు 3 ఎకరాల్లో
మన రాష్ట్రంలోనూ మ్యాన్మేడ్ ఫారెస్టులు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సరసన తెలంగాణ మిద్దె పంటలపై అవగాహన పెరగడం శుభసూచికం గ్రాండ్ నర్సరీ మేళా సందర్శనలో మంత్రి నిరంజన్రెడ్డి పీపుల్స్ ప్లాజాలో ముగిసిన
మల్బరీ| వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంభించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మ�
రూ. 250 కోట్లతో ప్రతిపాదనలు.. త్వరలో కార్యరూపం దాల్చనున్న ప్రణాళిక ప్రస్తుతం 4వేల ఎకరాల్లో సాగు.. ఆ తర్వాత 36 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల సాగు ముందుకు వచ్చే రైతులకు అవగాహన, ప్రోత్సాహం మేడ్చల్-మల్కాజిగిరి జిల్