బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీసు స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలేరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. హోంశాఖ పదవి మరోసారి మహిళనే వరించింది. అది కూడా దళిత మహిళ. తొలుత మంత్రి వర్గంలోనూ ఎస్సీ మహిళకే హోం శాఖను కట్ట
హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజా చేసిన పూజలు ఫలించాయి. సోమవారం కొత్తగా కొలువుదీరిన ఏపీ కేబినెట్లో రోజాకు స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా.. ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భం�
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్త
హైదరాబాద్ : బోధన్ సంఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని, కమిషనర్ ఇతర అధికారులు బోధన్లోనే ఉండి
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సమర్పణలో ఓ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ నిర్మాతగ�
నగరానికి చెందిన పలువురు పూజారులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ బాగుందని కొనియాడారు.