ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడి అశాంతిని సృష్టించాలనుకొనే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్అలీ స్పష్టంచేశారు. చట్టా�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికి
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉర్దూలో శిక్షణ ఇవ్వాలని, అవసరమయ్యే మెటీరియల్స్ను ఉర్దూలో రూపొందించాలని అధికారులను హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు.
బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీసు స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలేరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. హోంశాఖ పదవి మరోసారి మహిళనే వరించింది. అది కూడా దళిత మహిళ. తొలుత మంత్రి వర్గంలోనూ ఎస్సీ మహిళకే హోం శాఖను కట్ట
హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజా చేసిన పూజలు ఫలించాయి. సోమవారం కొత్తగా కొలువుదీరిన ఏపీ కేబినెట్లో రోజాకు స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా.. ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భం�
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్త