రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
తెలంగాణలో డెయిరీ, ఫుడ్ రంగాలకు ఉజ్వల భవిష్యత్ ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.అదనపు పాల ఉత్పత్తికి మరిన్ని పశువుల పెంపకం అవసరం ఉంటుందని అన్నారు.
Home Minister Mahmood Ali | అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంశాఖ, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చౌదరిగూడలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చ�
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం గువాహటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి త్రిపురలోని అగర్తలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం యూసుఫ్గూడ ఫస్
Home Minister Mahamood Ali | ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా
ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడి అశాంతిని సృష్టించాలనుకొనే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్అలీ స్పష్టంచేశారు. చట్టా�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికి
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉర్దూలో శిక్షణ ఇవ్వాలని, అవసరమయ్యే మెటీరియల్స్ను ఉర్దూలో రూపొందించాలని అధికారులను హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు.