Amit Shah | కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ దళిత నాయకురాలు కుమారి షెల్జాను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా దుయ్యబట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవార�
Amit Shah | అమెరికా పర్యటనలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేశంలో రిజర్వేషన్లు, తదితర అంశాలపై అమెరికాలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ న�
KTR | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్�
KTR | రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాల�
KTR | న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనస�
KTR | తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై
Mallareddy | బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీ ల్లో జర్నలిస్టులతో చిట్చాట్ నిర్వహించి.. బీఆర్ఎస్ గెలిస్తే జరిగే పరిణామాలపై చర్చించారు.
Harish Rao | తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. రేవంత్ పాలనలో ఈ 8 నెలల కాలంలో హత్యలు, అత్యాచారాలు పెరిగ
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిం�
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలికను అదే గ్రామంలో జులాయిగా తిరిగే సురేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్
AP Minister Anitha | ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నియోజకవర్గంలో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేస్తున్నానని ఏపీ హోంమంత్రి వంగలపుడి అనిత పేర్కొన్నారు.