హైదరాబాద్ : బోధన్ సంఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని, కమిషనర్ ఇతర అధికారులు బోధన్లోనే ఉండి
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సమర్పణలో ఓ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ నిర్మాతగ�
నగరానికి చెందిన పలువురు పూజారులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ బాగుందని కొనియాడారు.
Amit Shah: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ( Amit Shah ) జోష్యం చెప్పారు. ఒకవేళ సమాజ్వా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోబోదని ఏపీ హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మరి కొందరు గుంటూరు జిన్నాటవర్ స�
తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది ర
తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి �
Amit Shah: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తంచేశారు.
కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణకు 46ఎకరాలు భూమిని సేకరించామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ కొత్తూరు మండలంలోని జ