తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది ర
తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి �
Amit Shah: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తంచేశారు.
కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణకు 46ఎకరాలు భూమిని సేకరించామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ కొత్తూరు మండలంలోని జ
న్యూఢిల్లీ : మైసూర్ శివార్లలో వైద్య విద్యార్ధినిపై ఆరుగురు వ్యక్తుల సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఘటన నేపథ్
మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ | సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి హోంమం
అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తుకొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సే ముంబై, ఏప్రిల్ 5: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర
నిర్మల్ : భైంసా పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఘర్షణలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అల్లరిమూకల ఆటకట్టించేందుకు అవసరమైన