రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
విద్వేషం చిమ్మడం తప్ప ఏనాడూ సామాన్యులు, రైతుల గురించి పట్టించుకోని బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు తెలంగాణకు త
బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�
మణిపూర్లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించ�
ప్రధాని మోదీ మత విద్వేషాలు రగిల్చేలా ‘జై బజరంగ బలి’ అంటూ ఓట్లు అడగటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ మగ్దూం భవన్లో రాష్ట్ర సమితి స�
దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్�
మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.
తెలంగాణలో సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నదని, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. అమ�
ఖలిస్థానీ కారుమబ్బులు పంజాబ్పై మరోసారి అలుముకుంటున్నాయి. నలభై ఏండ్ల కింద ఆ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటువాదం మళ్లీ పడగ విప్పుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే నినాదం జోరందుకుంటున్నది.