విపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి కారణంగా దేశంలో నక్సలిజం బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. సల్వాజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్రెడ్
బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవ�
జిల్లాకు మంజూరైన పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముచ్చటగా మూడోస
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన భవనమే జాతీయ పసుపుబోర్డు కార్యాలయానికి దిక్కయ్యింది. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమే ఇప్పుడు బోర్డు ఆఫీస్ స్థాపనకు వేదికైంది. ఇప్పుడిదే అంశం ఉమ్మడి జిల్లాలో చ�
మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నా రు. ఇటీవల ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మా వోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్
అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు.. దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని
జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొంది
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), ఓటర్ల జాబితాలో అక్రమాలు, మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యాంత్రాంగాన్ని ఎదు�
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస రాజుకుంది. ప్రజల స్వేచ్ఛా సంచారం ప్రారంభమైన తొలి రోజే ఘర్షణలు రేగాయి. కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాంగ్పోక్పీ జిల్లాలో కుకీ నిరసనకారులు పలుచోట్ల భద్రతా దళాలతో ఘ�