విద్యార్థుల నిరసనల వేళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రధాన్ రాజీనామాను త్యాగంగా అభివర్ణిస్తున్నారు.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రాజకీయ లక్ష్యాల కోసం బీజేపీ సర్కార్ ఉపయోగించే సాధనాల్లో ఈడీ కేసులు ప్రధానమైనవని దేశంలో చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయింది. ‘అయితే మోడీ.. కాదంటే ఈడీ’ అనే నాన�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను భవిష్యత్లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఎదగకుండా చేసేందుకే కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘అపరేషన్ టైగర్'కు తెరలేపారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆర
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత నితిన్ నబీన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర అగ్ర నేతల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
అవినీతి పద్ధతుల ద్వారా ఇకపై ఎన్నికల్లో గెలవలేనందున కాంగ్రెస్ ‘సర్' వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలో, ఓట్ల చోరీయో కారణం క�
మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సా
విపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి కారణంగా దేశంలో నక్సలిజం బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. సల్వాజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్రెడ్
బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవ�