పార్లమెంట్ భవనం వెలుపల మంగళవారం ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ఎన్డీఏ ఎంపీలు పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో విద్యార్థి నిరసనకారులపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ మీద వివరణ ఇచ్చేందుకు హోంమంత్రి �
విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధమని, హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో కూడా సోమవారం పార్లమెంట్లో మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగియలేదు.
ప్రశ్న పత్రాల లీకేజ్ని అరికట్టే చట్టంలో సమూల మార్పులు చేస్తూ నేరస్తులకు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా వంటి కఠినమైన శిక్షలను నిర్దేశించే ప్రభుత్వ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026�
విద్యార్థుల నిరసనల వేళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రధాన్ రాజీనామాను త్యాగంగా అభివర్ణిస్తున్నారు.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రాజకీయ లక్ష్యాల కోసం బీజేపీ సర్కార్ ఉపయోగించే సాధనాల్లో ఈడీ కేసులు ప్రధానమైనవని దేశంలో చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయింది. ‘అయితే మోడీ.. కాదంటే ఈడీ’ అనే నాన�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను భవిష్యత్లో ప్రధానమంత్రి పదవికి పోటీదారుగా ఎదగకుండా చేసేందుకే కేంద్ర హోంమత్రి అమిత్ షా ‘అపరేషన్ టైగర్'కు తెరలేపారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆర
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత నితిన్ నబీన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర అగ్ర నేతల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
అవినీతి పద్ధతుల ద్వారా ఇకపై ఎన్నికల్లో గెలవలేనందున కాంగ్రెస్ ‘సర్' వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలో, ఓట్ల చోరీయో కారణం క�
మావోయిస్టు నేత హిడ్మాది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని, రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉన్న ఆయనతో సంప్రదింపులు జరుపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సా