రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల నివాసాలు అక్కడే.. సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, మీడియా సంస్థల అధినేతలు అక్కడే ఉంటారు. పబ్లు, క్లబ్లతో పాటు అనేక వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి వందల కోట్�
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో ఆర్డర్ను దక్కించుకున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డ్(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నుంచి రూ. 2,085 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది.
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని తట్టిఖానా రిజర్వాయర్ పక్కన సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు మరోసారి ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ
Amberpet | బాగ్అంబర్పేట డివిజన్ సాయిమధురానగర్ నుంచి ఛే నెంబర్ వెళ్లే దారిలో గల ఇందిరానగర్లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు.
Muski Cheruvu | మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ముష్కి చెరువు పరిరక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తామని మున్సిపల్, నీటిపారుదల శాఖ, జలమండలి శాఖ అధికారులు పేర్కొన్నారు.
దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జలమండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ఆట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండు నెలల పాటు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా..శనివారంతో �
దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జల మండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)పై జల మండలి స్వరం మార్చింది. ఇక రిక్వెస్టులు ఉండవు.