హిమాలయాల ఒడిలో ఒదిగిన చిన్న రాష్ట్రం సిక్కిం. ఎటుచూసినా ఎత్తయిన కొండలే కనిపించే ఈ రాష్ట్రంలో పల్లె ప్రజలకు జడలబర్రెలే జీవనాధారం. అయితే వీటి సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నది. ఇలాంటి సందర్భంలో వీటిన�
Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపిస్తున్నట్లు ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తెలిపారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్తర భారతంలోని హిమాలయాలు, �
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్ ఇది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోద
మాలయాల్లో ట్రెక్కింగ్ అంటే మాములు విషయం కాదు. అందులోనూ 70 ఏండ్ల వయసులో ఓ డాక్టర్ ఈ ఘనతను సాధించాడు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి ఏకంగా 12వేల అడుగుల ఎత్తయిన దయారా బుగ్యల్ అనే శిఖరాన్ని అధి
Ancient Virus: హిమాలయ మంచు పొరల్లో ప్రాచీన వైరస్లను గుర్తించారు. గులియా గ్లేసియర్ వద్ద ఆ వైరస్లను పసికట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. నేచర్ జియోసైన్స్ జర్నల్లో ఆ వివరాలను ప్రచురించా�
బ్రిటీష్ సాహసికుడొకరు స్కీ-బేస్ జంపింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాడు. 34 ఏండ్ల జాషువా బ్రెగ్మెన్ 18,753 అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్ సహాయంతో దూకి సురక్షితంగా హిమాలయాలపై దిగి గిన్నిస్ రికార్డు సాధ�
Gigantic Jets : హిమాలయాలపై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్గా పిలిచే ఆ మెరుపుల్ని .. నాసాకు చెందిన ఆస్ట్రానమీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వద్ద ఉన్న హిమాలయాలపై పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో భారీ మ�
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి.
Trekkers: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో బెంగుళూరుకు చెందిన నలుగురు ట్రెక్కర్లు మృతి చెందారు. మరో 19 మంది ఆ కొండల్లోనే చిక్కుకున్నారు. ఘర్వాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సహస్ర తాల్ మయాలీ మార్గంలో పర్వ
Rajinikanth | సౌత్ సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మరోసారి హిమాలయాల బాటపట్టారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు.
కైలాస పర్వతం హిమాలయాల ఉత్తర ప్రాంతంలో పశ్చిమ టిబెటన్ పీఠభూమిలో ఉంది. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి �
అమర్నాథ్ యాత్ర కోసం 65,000 మందికిపైగా భక్తులు నమోదు చేయించుకున్నారు. వచ్చే నెల 29 నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15న ప్రారంభమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల ద్వ
అతడికి నాన్నే స్ఫూర్తి. ఆయన అడుగుజాడలే ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో తండ్రి దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తే..ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ పర్�