ఉత్తరార్ధగోళంలోని సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు పయనించడం ప్రారంభిస్తాయి. భూమధ్యరేఖను దాటగానే భూభ్రమణం వల్ల...
25 ఏండ్ల క్రితం.. భుజానికి సంచి తగిలించుకొని అమెరికాలో హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరైన లాస్ ఏంజెల్స్ నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిందామె. అందుకోసం, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్రంలో
భూతల స్వర్గసీమ హిమాలయాల్ని సందర్శించడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక సమంత. ఇటీవల ఆమె తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి హిమాలయాల పర్వతపంక్తుల
హైదరాబాద్: తెలుగు, తమిళ సినీనటి జ్యోతిక ( Jyothika ).. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసిందామె. హిమాలయాల్లో టూర్ చేసిన ఆమె.. అక్కడ దిగిన ఫోటోలను తన ఇన్స్�
సహారన్పూర్: కరోనా వల్ల కొన్ని మంచి పనులు జరుగుతున్నాయని అనుకోవాలా? వరుసగా రెండో ఏడాది సహారన్పూర్ పౌరులకు సుదూర హిమాలయాలు తళతళలాడుతూ దర్శనమిచ్చాయి. పెరుగుతున్న కాలుష్యం కారణంగా మంచుకొండల వీక్షణం కళ త�
కనిపించిన హిమాలయ శిఖరాలు | ప్రకృతి ప్రేమికులను ముగ్దులను చేసే సుందర దృశ్యం మరోసారి సాక్షాత్కారమైంది. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలు ఈ ఏడాది వరుసగా రెండోసారి సహారాన్పూర్ పట్టణవాసులకు దర్శనమిచ
గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.