హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది.
పైన అంతా ప్రశాంతం.. లోలోపల అంతా సంఘర్షణ; పైన మంచుతో చల్లని వాతావరణం.. లోలోపల భీకర వాతావరణం.. ఇదీ హిమాలయ పర్వత శ్రేణుల పరిస్థితి. హిమాలయాలు అన్న పేరు వినగానే మనసుకు హాయి. కానీ హిమాలయాల అంతర్భాగంలో భారీ యుద్ధమే
రామాయణంలోని సంజీవని ఔషధ మొక్క గురించి తెలియనివారు ఉండరు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న లక్ష్మణుడిని పూర్వ స్థితిలోకి తీసుకురావడానికి హిమాలయాల నుంచి హనుమంతుడు ఈ మొక్కను తీసుకొచ్చినట్టు పురాణాల సారాంశ
సిక్కింలోని పంగలోఖ వన్య ప్రాణుల అభయారణ్యంలో 3,640 మీటర్ల ఎత్తులో ఒక బెంగాల్ టైగర్ కనిపించిందని అధికారులు తెలిపారు. సిక్కిం, బెంగాల్, భూటాన్ల కేంద్రంగా ఉన్న ఈ వన్య ప్రాణుల అభయారణ్యం 128 చదరపు కిలోమీటర్ల వి
Rajinikanth | సూపర్స్టార్ రజనీకాంత్లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఆయన మాటల్లో కూడా తాత్వికత కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు.
బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జపాన్లోని నీల్గాత యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు హిమాలయాల్లో పురాతన సముద్ర అవశేషాలను కనుగొన్నారు. పరిశోధన ఫలితాలను ప్రీకేంబ్రయిన్ ర
Earthquakes | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూమి కదులుతున్నది. భూపటలం ఏటా 5 సెంటీమీటర్ల దూరం జారుతున్నట్టు నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనంలో తేలింది.
Earthquake prediction | తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్ ఏటా 10 సెంటీమీటర్లు కుంగిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 2018 నుంచి ఈ కుంగుబాటు ప్రారంభమైందని వెల్లడైంది.
ప్రకృతి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మానవులు మూర్ఖత్వాన్ని వీడటం లేదనడానికి జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి ఇళ్ళు, బాటలు బీటలు వారడం తాజా ఉదాహరణ. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమది.
RRR Movie | ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి ఏదోఒక విధంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిల
జీవ వైవిధ్యానికి నెలవైన హిమాలయాల్లో మరో అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసం తినే ఉట్రికులేరియా ఫర్సెల్లేటా అనే మొక్కను మొదటిసారి హిమాలయాల్లో గుర్తించినట్టు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు రికార్డు సృష్టించారు. హిమాలయాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. ఐటీబీపీలో పర్వతారోహకులుగా ఉన్న సిబ్బంది ఈ ఘనతను సాధించా�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్గొంది అనే కుగ్రామానికి చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డ మడవి కన్నీబాయి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గత నెల 14న హైదరాబాద్ నుంచి బ
Yoda Day | 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ITBP) యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో 15 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు ఐటీబీపీ పోలీసుల