మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలోని ప్రధాన సింథటిక్స్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని
తెలంగాణ లోని బాసర, మహబూబ్ నగర్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఇంటర్, ఇంజనీరింగ్)కోర్సులలో ప్రవేశానికి పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ప్రవేశ ప్రక్రియలో జ�
బడి బయటే బాల్యం బండబారిపోతున్నది. ఆట పాటల్లో, చదువు సంధ్యల్లో మునిగితేలాల్సిన పిల్లలు ఏదో ఒక కారణంతో పలకాబలపానికి దూరమైపోతున్నారు. బడికి వెళ్లాల్సిన బాల్యానికి 6 నుంచి 17 సంవత్సరాల వయసును కొలమానంగా తీసుక�
సోమాజిగూడలోని ఓ హోటల్లో ఆదివారం నల్గొండ జిల్లాలోని మల్టీపర్పస్ హైస్కూల్ 1970 బ్యాచ్కు చెందిన 12వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా సాగింది. సుమారు 55 ఏండ్ల తర్వాత కలుసుకున్న వారంతా..
Challur High School | వీణవంక, ఏప్రిల్ 27 : చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదువుకున్న విద్యార్థులు పాతికేళ్ల జ్ఞాపకాలతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
Ramagiri | రామగిరి ఏప్రిల్ 23: విద్యార్థులు ఉన్నత్త లక్షాలను సాధించి సమాజం పేరు ప్రఖ్యాతి కోసం కార్యాచరణ తో ముందుకు నడవలని ఎస్సై చంద్రకుమార్ సూచించారు.
CBCE | గోదావరిఖని :సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్య అందనుంది. సంస్థ సీఎండీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితానిచ్చింది.
విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాకవి, తాను రచించిన ‘భక్తి యోగ’ కావ్య సంపుటిని ఒక వ్యక్తికి అంకితం ఇచ్చారంటే, అంకితం పొందిన ఆ వ్యక్తి విశిష్టత ఏమిటో ద్యోతకమవుతుంది.
గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో బుధవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్న విద్యార్థినీల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతున్నది. ఐదు రోజ�
Ramayanam | హైస్కూల్లో మాకు జనవరి 26కే ఆటలపోటీలు, ఇతర పోటీలూ ఉండేవి. ఆగస్టులో వర్షాలు పడతాయి కాబట్టి, గ్రౌండ్లో ఆటలు కుదిరేవి కాదు. అయితే, ఈ సమయంలో కొన్నిసార్లు కొత్తరకమైన పోటీలు పెట్టేవారు మా సార్లు.
కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 42 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న బన్�