Nano Urea | నానో యూరియా వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా మొక్కలలో పచ్చదనం, చురుకైన పె�
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేందుకు రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. మంగళవారం టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండా గ్రామ సమీపంలో సాగు చేస్తున్న
Modern Methods | రైతులు సాంప్రదాయ విధానాలు వీడి ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు.
ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు ఎలా వస్తాయో సలహాలు చెప్పి లాభాల ఆశచూపి పెట్టుబడులు పెట్టించి లక్షల రూపాయలు కొట్టేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాకు చెందిన శివశంకర్ అనే డేటాఎంట
ఏడాది పొడవునా బంతిని సాగుచేసే వీలుంది. పండుగ సీజన్లో బంతి సిరుల వర్షం కురిపిస్తుంది. చీడ పీడల పట్ల రైతు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
ఆయిల్ పాం సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. శనివారం మొలంగూర్ గ్రామంలో చింతిరెడ్డి ప్రభాకర్రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా ఆయిల్ పామ్ మొక్కలను
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
కూలీల కొరత, పెట్టుబడి తగ్గించడంపై అన్నదాతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే డ్రమ్ సీడర్ విధానంతో వరి విత్తు పద్ధతిని అమలు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో రైతులు కూడా యంత్రీకరణ వ్యవ�
యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు అన్నారు. మంగళవారం మండలంలోని బసంతపూర్ గ్రామాన్ని ఆయన సందర్శ
సమగ్ర వ్యవసాయం తో రైతులకు అధిక లాభాలొస్తాయని జయశంకర్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవి అన్నా రు. శుక్రవారం ఆయన మండలంలోని వేములనర్వ, ఇప్పలపల్లి, ఎక్లాస్ఖాన్పేట గ్రామా ల్లో రైతులకు సమగ్ర వ్యవసాయంప�
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇం