ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇం
వరి సాగులో యేటేటా ఎరువులు, విత్తనాల ధరలతో పాటు యంత్రాల వినియోగపు ఖర్చులు పెరిగిపోతుండగా, వ్యవసాయశాఖ ‘వెదవరి’ విధానంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోఈ యాసంగిలో 684 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించ�
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామాని�
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�