గ్రూప్- 1లో జరిగిన అవకతవకలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టు తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ బుధవారం డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్�
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి తుది నియామకాలు మాత్ర మే పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాల�
ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుదల, కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేస
భవనంలో కిరాయికి తీసుకున్న గదులను ఆ భవన యజమాని తన వ్యక్తిగత అవసరం కోసం కోరితే ఖాళీ చేయాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అద్దెకు ఉన్నవారికి వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వడానికి ముందు, ఆ యజమాని అ
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నీటిపారుదలశాఖలోనూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం పదోన్నతుల విషయంలో తీవ్రమైన వివక్ష చూపుతున్నదని సీనియర్ ఇంజినీర్లు మండిపడుతున్నారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ వి
భర్తకు ఉద్యోగం ద్వారా ఆదాయం లేకపోయినప్పటికీ, తన భార్యకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత ఆ భర్తకు ఉందని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తెలిపింది. మాజీ భార్యకు నెలకు రూ.2,000 చొప్పున భరణాన్ని చెల్లించాలని కుటుంబ న్
Delhi high court | బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్�