తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టిక�
తెలంగాణ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నాయకులు డిమాండ్ చేశారు. టీయూలోని అడ్మిన్ భవనం ఎదుట ఏఐడీఎఫ
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేకుండా పోయింది. మూర్ఖపు వ్యక్తుల మూలంగా టీయూ పరువు నడి బజారులో మంట కలుస్తోంది. పూర్వ వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి దేశ వ్యాప్తంగా టీయూ పేరును గం
జీవో-9పై హైకోర్టు స్టే తీవ్ర నిరాశ కలిగించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం హైకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడొద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చినమాట మేరకు �
తమ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ‘తెలిసి మోసం చేసి.. తెలియదని నాటకం’ ఆడుతున్నదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బుకాయి�
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో కీలక విచారణ కొనసాగనుండగా మరోవైపు స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. గత నెల 29వ తేదీన ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీ�
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశావహులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఆశావహులు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటి�
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాం గం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో నిజామాబాద
గ్రూప్- 1లో జరిగిన అవకతవకలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టు తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ బుధవారం డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్�
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి తుది నియామకాలు మాత్ర మే పెండింగ్లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాల�
ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుదల, కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేస