High Court | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో మాఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
Niranjan Reddy | కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను చూసైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
గోపాల్నగర్లోని యూఎల్సీ భూముల్లో వెలసిన ప్లాట్లను మూకుమ్మడిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. కాలనీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన వర్గానికి ఆ భూములను కట్టబెట్ట�
భార్య కారణంగా భర్త సంపాదించలేని అశక్తతకు గురైన పక్షంలో భర్త నుంచి భరణం కోరే అర్హత భార్యకు ఉండదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. బావమరిది, మామ జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ హోమియాపతి డాక్టర్ నుంచి భ�
తెలంగాణ యూనివర్సిటీలో వివాదాస్పద 2012 నోటిఫికేషన్ల రద్దును హైకోర్టు తాత్కాలికంగా నిలిపి వేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలుపుదల �
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ డాంభికాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు తోక ముడిచింది. హైకోర్టు తుది తీర్పును సాగుగా చూపి మునుపటి ప్రక్రియ వైపే అడుగులు వేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం బీసీల
తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టిక�
తెలంగాణ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నాయకులు డిమాండ్ చేశారు. టీయూలోని అడ్మిన్ భవనం ఎదుట ఏఐడీఎఫ
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేకుండా పోయింది. మూర్ఖపు వ్యక్తుల మూలంగా టీయూ పరువు నడి బజారులో మంట కలుస్తోంది. పూర్వ వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి దేశ వ్యాప్తంగా టీయూ పేరును గం
జీవో-9పై హైకోర్టు స్టే తీవ్ర నిరాశ కలిగించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం హైకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడొద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చినమాట మేరకు �
తమ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ‘తెలిసి మోసం చేసి.. తెలియదని నాటకం’ ఆడుతున్నదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బుకాయి�
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో కీలక విచారణ కొనసాగనుండగా మరోవైపు స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. గత నెల 29వ తేదీన ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీ�
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశావహులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఆశావహులు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటి�