గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అక్రమ ప్రకటనలకు అడ్డాగా మారాయి. బస్టాపులు, జంక్షన్లు , మెట్రో, ఇతర ఖాళీ స్థలాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుని అక్రమార్కులు దందా చేస్తున్నారు. ఈ చీకటి వ్యాపారంలోక
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెటెక్సిటీలో స్కూల్ కోసమని కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెటెక్సిటీ లే-అవుట్లో స్కూల్ ఏర్పాటు కోసమని ఎకరం స్థలాన్ని వదిలేశ�
Hyderabad | హైటెక్సిటీ కూతవేటు దూరంలో ఓ ఇంట్లోకి చోరబడ్డ దుండగులు.. ఆ ఇంట్లో నివసిస్తున్న వృద్దదంపతులపై దాడి చేసి.. బంగారం, వెండి ఆభరణాలు.. నగదును దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోట
నాడు హైటెక్ సిటీతో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించానని.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా కృత్రిమ మేథ(ఏఐ)కి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
Konda Laxman Bapuji | నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైటెక్ సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది.
హైదరాబాద్ ఇప్పుడు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీ ఇప్పుడు బీటెక్ సిటీగా మారిపోయింది. రాష్ట్రంలో బీటెక్ చదువులకు భాగ్యనగరమే కేరాఫ్ అడ్రస్గా మారింది. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలుంటే 109 హైదరాబాద్ �
పలు అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల విద్యాభ్యాసానికి హైటెక్సిటీలోని మై హోం నవద్వీప ఫౌండేషన్ ఆర్థిక సాయమందించింది. ఆదివారం ఆశ్రమ నిర్వాహకులకు ఫౌండేషన్ సభ్యులు రూ. 2,75,800ల చెక్లను అందజేశారు.
ముంబై జాతీయ రహదారి పక్కన నగర శివారు ప్రాంతామైన కూకట్పల్లి.. హైటెక్సిటీ రాకతో శరవేగంగా అభివృద్ధి చెందింది. హైటెక్సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, ఉద్యోగ ఉపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు నగరా
సామాన్యుడి బలంనేను క్యాబ్ డ్రైవర్గా పని చేస్త. పొద్దున్నే బయటికి పోత. స్కూల్కు పోయే మా పిల్లల్ని చూసుకోవాలె కాబట్టి మా ఆవిడ నేను బయలుదేరే టైమ్కి లంచ్ బాక్స్ రెడీ చేయలేదు.
మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో హైటెక్ సిటీగా అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ స
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతున్నది. హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్ పరిస్థితులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికను రూపొందించింది. బుధవ�
స్థానిక ఫర్నిచర్ ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తూ తగిన మార్కెట్ను కల్పించాలని ఐటీ, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఐకియా 5వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని హైటెక్ సిటీలోని ఐకియా స
హైటెక్సిటీలో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానను ఆదివారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవనశైలితో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, మ�
ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా వాయువేగంతో నడపడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఓ యువకుడు ైప్లె ఓవర్పై స్కూటీని వేగంగా పోనిచ్చి యువతి బలిగొన్నాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసు�