Myanmar firefighters cross border | సరిహద్దు ప్రాంతంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటలు మరింతగా వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మయన్మార్ అగ్నిమాపక సిబ్బంది సరిహద్దులు దాటి వచ్చారు. మంటలు ఆర్పేందుకు సహక
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్
Ponnambalam | కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా పాపులర్ ఫైట్ మాస్టర్ పొన్నాంబళం ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిసిందే. అయితే కష్టకాలంలో తనకు కోస్టార్ చిరంజీవి కొండంత అండగా ఉన్నాడంటూ ఇప్పటికే చాలా సార్లు మీడియాతో షేర్
Sonu Sood | సినిమాల్లో ఎవరైనా హీరోగా కనిపించొచ్చు. కానీ నిజ జీవితంలో హీరో అనిపించుకోవాలంటే అంత ఆషా మాషి కాదు. ఎదుటి వ్యక్తి బాధను తనదిగా భావిస్తూ, వారికి అండగా నిలవాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. అలాంటి అరుదైన వ్�
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన
Sonu Sood | రీల్ లైఫ్లో విలన్గా నటించి అలరించిన సోనూసూద్ రియల్ లైఫ్లో మాత్రం ఎంతో మంది మన్ననలు పొందుతున్నారు. కోవిడ్ సమయంలో వేలాది మందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్, ఇ�
దుమాలలో 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్కు వెల్లగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపో�
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులంతా బాసటగా నిలిచారు. అందరూ కలిసి చందాలు వేసుకుని రూ.40వేల వరకు జమ చేశారు. స్నేహితుని దశ దిన కర్మ నాడు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.
Kanta Rao | ఇటీవలి కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మనం చూస్తున్నాం. ఎవరైన ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా దివంగత నటుడు కాంతారావు కుమారుడు రాజేశ్వరరావుకి ప్�
ఆపద ఉందంటే తానెప్పుడూ ముందుండే మంచి మనసున్న కేటీఆర్ మహేష్ కు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచిడు. మహేష్ కు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ దేశం వెలుపల ఉన్న మహేష్ కు అండగా నిలిచాడు. పొట�
kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి 26 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1999-2000 టెన్త్ క్లాస్ విద్యార్థిని బందెల రాజశేఖర్ కు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం
landlady unusual request to Student | స్నేహితులతో కలిసి షేరింగ్ అద్దె ఇంట్లో ఉంటున్న ఎంబీబీఎస్ విద్యార్థికి ఇంటి యజమానురాలి నుంచి అసాధారణ అభ్యర్థన వచ్చింది. తన కుమార్తెను ఆ ప్లాట్లోని ఒక గదిలో ఉంచాలని, నీట్ పరీక్ష ప్రిపరేష�