INS Visakhapatnam | క్షిపణి దాడికి గురైన ట్యాంకర్ షిప్లో మంటలు చెలరేగాయి. భారతీయ సిబ్బంది ఉన్న ఆ నౌక సహాయం కోరగా ఇండియన్ నేవీ స్పందించింది. రెస్క్యూ కోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం (INS Visakhapatnam) యుద్ధ నౌకను పంపింది.
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది.
Minister Koppula | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వృద్ధుడికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula ) సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
handcuffed prisoner | ఒక కేసులో అరెస్టై జైలులో ఉన్న ఖైదీ లిక్కర్ షాపు వద్ద మద్యం కొన్నాడు. ఒక పోలీస్ దీనికి సహకరించాడు. ఈ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ �
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా మహోద్యమం సాగించిన రైతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తున్నది. తాజాగా రైతుల ఆందోళనకు మద్దతు పలికాయని, ఢిల్ల�
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇ
రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని వంజరపల్లి, పల్లార్గూడలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న, వరి, మిర్చి పంటలను సోమవారం పరిశీలి
అన్నం పెట్టే రైతు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు
ఆయన బీజేపీ మంత్రి.. ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన వారి సమస్యలను పరిష్కరించాలి.. ఒకవేళ చేతగాకపోతే తన వల్ల కాదని చెప్పాలి.. అంతేగానీ చెయ్యి చేసుకొనే అధికారం ఉండదు. కానీ, ఓ మహిళపై చేయి చేసుకొన్నాడు. అందరు చూస్తుండగా�
విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో వారికి ఎంపీ బీబీ పాటిల్ సాయం అందించారు. వారి కోసం విమానం అరగంటపాటు ఆగేలా చొరవ తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్, హైదరాబాద్కు చెందిన 32 మ
‘నిద్రలేమి’ నేటితరాన్ని వేధిస్తున్న సమస్య. ప్రతి పదిమందిలో తొమ్మిది మంది నిద్రలేమితో బాధపడుతున్నారని డాక్టర్ అబౌబాకరీ నంబీమా హెల్త్ ఇన్స్టిట్యూట్ సర్వే తెలియజేస్తున్నది. నిద్రలేమికి కారణాలు చాల�
అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్�
రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబురాన్నంటాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన�