దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాం�
ప్రకృతి విపత్తుతో బీర్పూర్, ధర్మపురి మండలాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్య�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
కుండపోత వానలు అనేక మందికి గుండె కోతను మిగిల్చాయి.. ఉమ్మడి జిల్లాలో వందలాది ఇండ్లు కూలిపోయాయి. గూడు కోల్పోయిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రజాప్ర
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల వర్ష బాధితులకు అండగా నిలిచారు. నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. పెద్దపల్లి ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నంది రిజర్వాయర
వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు
భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికా
భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భి�
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హ�