కారేపల్లి:ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి లకావత్ స్వప్నకు ఫ్యూర్, నారీశక్తి స్వచ్చంద సేవాసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. ఈసందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభిన�
Air ambulance | రెండు నెలల పసికందు. పుట్టుకతోనే ఊపరితిత్తుల సమస్య. ఏ క్షణంలో అయినా, గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాదపు అంచుల్లో పసి ప్రాణం తల్లడిల్లుతున్నది. వెంటనే, హాస్పిటల్కు తీసుకెళ్లకపోతే.. ఏమైనా జరగవచ్చు
ఖమ్మం:కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. జిల్లాలో 7 కోవిడ్ బాధిత కుటుంబాలు, మరో 2 సహజ మరణ కుటుంబాలు, అనారోగ్యానికి గురైన మరో జర్నలిస్టుకు చెక్కులు అందచేశార
ఖమ్మం: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అండగా నిలిచారు. నామ ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసీ జారీ అయింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిక
కొండాపూర్ : అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోఫ్ రూ. 10వేలను అందజేసింది. చందానగర్లోని కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కా
కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన క�
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
రూ.ఐదు లక్షల ఆర్థికసాయం అందజేతభీమదేవరపల్లి, అక్టోబర్ 17: సహోద్యోగి మృతితో తీవ్రంగా కలత చెందిన బ్యాచ్మేట్స్.. బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించారు. రూ.5 లక్షల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. హనుమకొం�
ఆపదలో అడగ్గానే ఆదుకుంటున్న మంత్రి వేడిపాలు పడిన చిన్నారి వైద్యానికి భరోసా బోన్క్యాన్సర్ బాధిత బాలుడికి సహాయం చిట్యాల/చౌటుప్పల్/గంభీరావుపేట, అక్టోబర్ 11: ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్న�
కేంద్రప్రభుత్వం వెల్లడిన్యూఢిల్లీ, అక్టోబర్ 4: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే మంచి మనుషులకు 5 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ఈ నెల 15 నుంచి అమల�
సిరిసిల్ల : వరద నీటిలో పడి మృతి చెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35)అనే వ్యక్తికి భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడుకు
సాధ్యమైనంత త్వరగా సాయం చేస్తామని ట్వీట్హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఎవరున్నా ఆదుకోవడానికి నేనున్నానంటూ అభయమిస్తారు రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు. ప్రాంతాల పరి�
కల్లూరు:తోటి స్నేహితుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.పేదరికంలో ఉన్నఅతనికి కష్టకాలంలో మేమున్నామంటూ ఆ గ్రామస్తులు, స్నేహితులు అండగా నిలిచారు. అతని చిక�
కాప్రా : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి కాప్రా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్ల