టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహులు మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే ఇది భారీ స్కోరు చేసి కాదు. ఒక 11 ఏళ్ల క్రికెటర్ ప్రాణాలు కాపాడి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరద్ అనే ఒక 11 ఏళ్ల పిల్లవాడు అర�
రూ.2.24 లక్షల విరాళం నిరుపేద కుటుంబానికి అండ ధర్మపురి, జనవరి 31: ఫేస్బుక్ మిత్రులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి పెద్ద దిక్కుగా నిలిచారు. జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన కడ గంగారాం అనారోగ్య సమస్�
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు �
అమరావతి : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కొడిగాని పల్లికి చెందిన ఓ నిరుపేద మహిళకు సినీ నటుడు సోనూసూద్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆక్సిజన్ కాన్సెం
కారేపల్లి:ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి లకావత్ స్వప్నకు ఫ్యూర్, నారీశక్తి స్వచ్చంద సేవాసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. ఈసందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభిన�
Air ambulance | రెండు నెలల పసికందు. పుట్టుకతోనే ఊపరితిత్తుల సమస్య. ఏ క్షణంలో అయినా, గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాదపు అంచుల్లో పసి ప్రాణం తల్లడిల్లుతున్నది. వెంటనే, హాస్పిటల్కు తీసుకెళ్లకపోతే.. ఏమైనా జరగవచ్చు
ఖమ్మం:కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. జిల్లాలో 7 కోవిడ్ బాధిత కుటుంబాలు, మరో 2 సహజ మరణ కుటుంబాలు, అనారోగ్యానికి గురైన మరో జర్నలిస్టుకు చెక్కులు అందచేశార
ఖమ్మం: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అండగా నిలిచారు. నామ ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసీ జారీ అయింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిక
కొండాపూర్ : అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోఫ్ రూ. 10వేలను అందజేసింది. చందానగర్లోని కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కా
కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన క�
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
రూ.ఐదు లక్షల ఆర్థికసాయం అందజేతభీమదేవరపల్లి, అక్టోబర్ 17: సహోద్యోగి మృతితో తీవ్రంగా కలత చెందిన బ్యాచ్మేట్స్.. బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించారు. రూ.5 లక్షల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. హనుమకొం�
ఆపదలో అడగ్గానే ఆదుకుంటున్న మంత్రి వేడిపాలు పడిన చిన్నారి వైద్యానికి భరోసా బోన్క్యాన్సర్ బాధిత బాలుడికి సహాయం చిట్యాల/చౌటుప్పల్/గంభీరావుపేట, అక్టోబర్ 11: ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్న�
కేంద్రప్రభుత్వం వెల్లడిన్యూఢిల్లీ, అక్టోబర్ 4: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే మంచి మనుషులకు 5 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ఈ నెల 15 నుంచి అమల�