మానవత్వం చాటుకొన్న బోయినపల్లి వినోద్కుమార్మల్యాల, జూన్ 6: రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెంటనే వాహనంలో దవాఖానకు తరలించి
మల్యాల, జూన్ 6 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపెల్లికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా, మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. గంగయ్య మృతదేహన్న�
హైదరాబాద్, మే 23: కరోనా కష్టకాలంలో సీసీసీ ద్వారా సినీకార్మికులను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగులను ఆదుకునేందుకు త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సంగ�
సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, యువ నటుడు సుధీర్ బాబు ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ అనే సంగతి తెలిసిందే. నటుడిగా మారిన తర్వాత వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అలానే ఆపదలో ఉన్న
బెంగళూరు,మే 5: కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారుహీరో సోనూసూద్. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. �
విదేశాలు పంపిన వైద్యసామగ్రిపై పారదర్శకత కరువు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చాక అంతా రహస్యం వారంలో 300 టన్నుల వైద్య పరికరాల రాక కేంద్రం తమకు సామగ్రి పంపలేదన్న రాష్ర్టాలు కొంత సామగ్రి పక్కదారిపట్టినట్టు అనుమ
అమెరికా సాయంలో భాగంగా తొలివిడుతల్లో 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య పరికరాలను పంపింది. భారత్కు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 300 వెంటిలేటర్లు అందజేస్తామని జపాన్ ప్రకటించిం�
గంటల వ్యవధిలోనే రెమ్డెసివిర్ అందజేత కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 27: ఆపదలో ఉన్న వారికి తానున్నానని భరోసా కల్పించే మంత్రి కేటీఆర్.. మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. మంచిర్యాలక
ప్రైవేటు ఉపాధ్యాయునికి| కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు