గిరిజన విద్యార్థి ట్వీట్కు స్పందననవాబ్పేట, సెప్టెంబర్ 7: ఇద్దరు చిన్నారుల కుటుంబ పరిస్థితి బాగోలేదని, వారిని ఆదుకోండి సార్.. ప్లీజ్ అంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్కు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర
భద్రాచలం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నవత అనే యువతికి హెల్పింగ్ హ్యండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. నవత అనే యువతి కొన్ని ఏండ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయాన్నిహెల్పిం�
అసహాయులను ఆదుకొందాం.. వారి ముఖాల్లో చిరునవ్వు చూద్దాం దివ్యాంగుల కోసం ఇప్పటికే వెయ్యి వాహనాలు రెడీ గిఫ్ట్ ఏ స్మైల్కు స్పందించిన నాయకులకు కృతజ్ఞతలు నా వంతుగా 130 వాహనాలు విరాళం మరో 70 కూడా ఇస్తా పురపాలక శా�
కాళ్లు చచ్చుబడిపోయి ఇంటికే పరిమితమైన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కొత్తపల్లికి చెందిన సతీశ్, ప్రేమ్కుమార్ల శస్త్రచికిత్సకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. శుక్రవారం బాధితులు హైదరాబాద్లో మంత్రిని
ఎలుకలు కొట్టిన డబ్బుల కోసం బాధపడొద్దు కోరుకున్న చోట వైద్యం చేయిస్తాం మంత్రి సత్యవతిరాథోడ్ భరోసా మహబూబాబాద్ రూరల్, జూలై 18: ‘డబ్బులు ఎలుకల పాలయ్యాయని బాధపడకు.. నీకు నేనున్నా.. వైద్యం చేపిస్తా’ అంటూ మహబూబ�
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటుడిగాను కాదు మంచి మానవత్వం ఉన్న మనిషిగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన తాజాగా ఇద్దరు వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచారు. దొడ్డ పట్టణంలో నివ�
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్న సాయాలకు బ్రేక్ అనేదే లేదు. కరోనా పోరులో భాగంగా సుమారు రూ.15కోట్లు వరకూ విరాళంగా ఇచ్చాను అని ఈ మధ్య అమితాబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్లీలోని కొవి�
మానవత్వం చాటుకొన్న బోయినపల్లి వినోద్కుమార్మల్యాల, జూన్ 6: రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెంటనే వాహనంలో దవాఖానకు తరలించి
మల్యాల, జూన్ 6 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపెల్లికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా, మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. గంగయ్య మృతదేహన్న�
హైదరాబాద్, మే 23: కరోనా కష్టకాలంలో సీసీసీ ద్వారా సినీకార్మికులను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగులను ఆదుకునేందుకు త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సంగ�
సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, యువ నటుడు సుధీర్ బాబు ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ అనే సంగతి తెలిసిందే. నటుడిగా మారిన తర్వాత వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అలానే ఆపదలో ఉన్న
బెంగళూరు,మే 5: కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారుహీరో సోనూసూద్. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. �