బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వానలు ఆదివారం రాత్రి వరకు తెరిపివ్వలేదు. జిల్లావ్యాప్తంగా 707.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఉ మ్మడి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భా రీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. భారీ వర్షాలకు అటు వాగులు వంకలు ఉప్పొంగడం, ఇటు ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవడంతో ఒక్కసారిగ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి శివారులోని మంజీరా డ్యామ్�
కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరందించే కేఎల్ఐ 29వ ప్యాకేజీకి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండ్
తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం చింతలకుంట తండాలో భారీ వర్షాలకు 8 ఇండ్ల పైకప్పులు కూలాయి. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోవడంతో అధికారులు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు.
ప్రజలను ఆపద సమయంలో ఆదుకోని ప్రజా పాలన ఎందుకని? భారీ వర్షాలతో నియోజకవర్గం అతలాకుతలమైనా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద ఉంటూ ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు.
అతి భారీవర్షాలతో అతలాకుతలమైన మహబూబాబా ద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డుమార్గంలో మానుకోటకు చేరుకోనున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. సోమవారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీ పీ ప్రకాశ్�
వర్షాల తో జిల్లాలో ఒక పక్క 700 చెరువులు అలుగులు పారుతుండగా మరోపక్క పాత ఇండ్లు కూలిపోవడం, పంట నీట మునగడం, చెరువులు, కాల్వలకు గండ్లు పడడంతో తీవ్ర నష్టం కలిగింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ ఎప
మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా లో జోరుగా వర్షం కురుస్తోంది. సోమవారం కొంత వర్షం ఎడతెరిపి ఇవ్వడంతో ప్రజలు తమ పనులకు వెళ్లారు. శనివారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు మత్తళ్లు దుంక�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపా టు అనేక గ్రామాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ర హదారులు తెగి�
KTR | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఈ నెల 27న వాతావరణ కేంద్రం హెచ్చరించిందని.. ఆ సమయంలో ప్రభుత్వం అలెర్ట్గా ఉండాల్సిందని.. అయితే, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి క
Medigadda | మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంతో(Heavy rains) ప్రాణహిత, గోదావరి నదులు పొంగుతుం డడంతో సోమవారం బరాజ్ వద్ద ఇన్ఫ్లో 6,79,900 క్�
Dana Kishore | తాగునీటి సరఫరాలో(Drinking water) నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్(Dana Kishore) జలమండలి అధికారులకు సూచించారు.