SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు(SRSP) వరద ఉధృతి(Huge Flood) కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి భారీగా గోదావరి ప్రవాహం వస్తుండడంతో ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Heavy rains | రాష్ట్రంలో(Telangana) వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
విజన్ ఉండాలే కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్త�
‘విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని..కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం అక్షరాలా నిరూపించింది’ అని మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ‘ఎక్స్' వేదికగా వెల్లడించా�
ఈ నెల 5నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో అంతులేని విషాదం అలముకున్నది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. కానీ వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టి
ఖమ్మం జిల్లాలో 20 ఏండ్లలో ఎన్నడూ పడనంతగా భారీ వర్షం పడింది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో అత్యధికంగా 31.5 సెం.మీ., మధిర 28.38 సెం.మీ, తిరుమలాయపాలెం 26.3 సెం.మీ, చింతకాని 2
ఖానాపురం మండలం పాకాల ఆయకట్టులోని తుంగబంధం, సంగెం, జాలుబంధం కాల్వలకు గండ్లు పడడంతో నీరంతా పంట పొలాల మీదుగా వృథాగా పోతున్నది. వెంటనే అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
భారీ వర్షాలు తెరిపినివ్వడం లేదు. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలకు, అన్నదాతలకు అంతులేని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో మరిన్ని భారీ వర్షాలు కురుస్�
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సిం హా ఆదేశించారు.
భారీ వర్షాలు అన్నదాతల ఆశలను నిండా ముంచాయి. వేలాది ఎకరాల్లోని పంటలు వరదనీట మునిగాయి. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో చెరువులు, కుంటలు ఉప్పొంగడంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరింది.
భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహం అధికంగా రావడంతో జిల్లాలోని కేసముద్రం - ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 �
ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్నదాత తీవ్రంగా పంట నష్టపోయారు. మండల కేంద్రమైన కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడు, సింగరాయపాలెం, తీగలబంజర, గుబ్బగుర్తి, సిద్ధిక్నగర్, అంజనాపురం, గద్దలగూడెం, ఉప్పలచెలక, పెద్దగోపతి,
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా ముసురు వాన కురుస్తున్నది. శని, ఆదివారాల్లో దంచికొట్టిన వాన.. సోమవారం నాటికి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ముసురు మాత్రం వదలడం లేదు.