TG Rains | తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆదివారం ఖమ్మంజిల్లాలో కనపడింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. బతుకమ్మ పండుగ ఐదోరోజు, దేవీనవరాత్రుల నాలుగో రోజును పురస్కరించుకొని సాయంత్రం �
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డిలోని ఎర్రకుంటపై భాగంలో ఉన్న నివాసాల్లోకి వరద చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వరద తో ఇండ్ల నుంచి బయటికి రాలేక శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంద
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా, పలుచోట్ల వరి తదితర పంటలు నేలవాల
కొన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో కురిసిన వర్షంతో ఒకింత చల్లబడ్డారు. ఉదయం నుంచి నిప్పులు కక్కుతున్న సూర్యభాగవానుడు చల్లబడడంతో మధ్యాహ్�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. షట్టర్లు, వియర్లు దెబ్బతిన్నాయి. వాటిని తక్షణం పునరుద్ధరించి సాగునీటిని అందివ్వా
ఎగువన కురుస్త్తున్న వర్షాలతో సోమవారం జూరాల ప్రాజెక్టుకు 68,000 కూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు వద్ద 5గేట్లు ఎత్తి దిగువకు 75,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీట�
తెలంగాణలో మరో రెండు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్,
కోదాడ ప్రాంతాన్ని ముంచెత్తిన భారీ వానలు, వరదలకు అనేక మంది నష్టపోయారు. కొందరి ఇండ్లు పూర్తిగా కొట్టుకుని పోయి నిలువ నీడ లేకుండా ఉన్నారు. మరి కొందమంది ఇంటి సామగ్రి పూర్తిగా వరదకు కొట్టుకుని పోయి నిరాశ్రయు�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. వరద తీవ్రత పెరగడంతో ర�