ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.
పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి సురక్షిత ప్రాంతాలకు 300 మంది.. జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదిలాబాద్, జూల
మహారాష్ట్రలో ఉప్పొంగుతున్న నదులు.. ఆరుగురు మృతి ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిక�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణతో పాటు దక్షిణ చత్త
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ | గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి