న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు ముంచెత్తుతోంది. ఇప్పటికే 19 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. గురువారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం క
Sriram Sagar | మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం
Rains | నగరంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో పాటు తుర్పు పడమర దిశలో
అల్పపీడనం, ఆవర్తనం 13 జిల్లాల్లో అతి భారీగా కొన్ని చోట్ల భారీ వానలు వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం వ�
వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందించిన మంత్రి | జిల్లాలో సోమవారం రికార్డుస్థాయిలో కురిసిన భారీ వర్షాలకు ప్రాథమిక అంచనా మేరకు 208 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు �
సిద్దిపేట | సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కార�
దంచికొట్టిన వాన | రాష్ట్ర వ్యాప్తంగాఅర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో వర్ష సూచనలు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. నగరంలో శనివారం ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఈవి�
IMD | రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ కేంద్రం ( IMD ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు ర
Rain Alert : తెలంగాణలో నేడు భారీ వర్షాలు | తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావం
Huge floods | చైనాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు విలయం సృష్టించాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో సుమారు 302 మంది కోల్పోయారని.. 50 మందికిపైగా గల్లంతయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.