Assam | అసోంను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. శనివారం కురిసిన వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో 8 మంది మృతిచెందారు.
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ�
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చ
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశా
హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా.. దాదాపు అన్ని జిల్లాల్లోనే తొల�
గౌహతి : అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల మధ్య గౌహతిలోని బోరగావ్లో కొండచరియలు విరిగిపడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కామాఖ్య, ఖర్గులి, హెంగేరాబరి, సిల్పుఖురి, చంద్�
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలులకు నాంపల్లిలో ఓ భవనంపై ఉన్న ఇనుప రేకులు ఎగిరిపోయా�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి పట్టణ రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన పట్టణవాసులు
Cyclone Asani | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అసనీ (Cyclone Asani) తీరాన్ని తాకింది. ఆంధ్రప్రదేశ్లోని చీరాల, బాపట్ల మధ్య తీరాన్ని తాకి కాకినాడ, విశాఖపట్నం వైపు దిశను మార్చుకున్నది. దీంతో గురువారం నాటికి బలహీనపడి
చెన్నై : అసని తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లను వరద నీరు ముంచెత్తింది. అలాగే కోయంబేడు, అన్నానగర్, చూలైమే�
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతాంగం గుండె చలించింది. మంగళవారం రాత్రి ను