Odisha Rains | ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో స్థా�
అంతరాష్ట్ర రహదారి | జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ప్రవాహం లో మునిగి పోయిన అంతరాష్ట్ర రహదారి గురువారం ఉదయం కాసింత పైకి తేలింది.
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రా
పాకాల సరస్సు | భారీ వర్షాలకు ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు నిండుకుండలా మారి కనువిందు చేస్తున్నది. సరస్సు మత్తడి పోస్తున్న శుభ తరుణంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజ
కార్మిక క్షేత్రం సిరిసిల్ల జలసంద్రమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లావ్యాప్తంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Hyderabad | భారీ వర్షాలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. ఈ మూడు నెలల కాలంలో హైదరాబాద్లో సాధారణ వర్షపాతం కంటే 24 శాతం అధికంగ�
జలసంద్రమైన సిరిసిల్ల పట్టణం 30 ఏండ్లలోనే అతిపెద్ద వాన నీటమునిగిన పలు కాలనీలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కార్మిక క్షేత్రం సిరిసిల్ల జలసంద్రమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో కురి�
ప్రజలకు అసౌకర్యం కలుగొద్దు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి ఎన్డీఆర్ఎఫ్ను సిద్ధం చేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వర్షాల పరిస్థితిపై సీఎస్తో సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్�
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
గంటన్నరలో వరద మల్లింపునకు చర్యలు : మంత్రి గంగుల | నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని గంటన్నరలోపు వివిధ మార్గాల ద్వారా మల్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ �
మాదన్నపేట చెరువు | భారీ వర్షాలకు నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు మత్తడి పోస్తున్నది. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.