తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా
శ్రీమాతా వైష్ణోదేవి | జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాల మధ్య శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర సజావుగానే సాగుతోందని దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ కుమార్
Heavy Rains | దేశ రాజధాని ఢిల్లీలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఢిల్లీని రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. అయినప్పటికీ వర్షాలు మాత్రం బాగానే కురుస్తున్నాయి.
భారీ వర్షానికి జలమయమైన ఢిల్లీ.. వీడియో | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. సెంట్రల్ ప్రగతి మైదానం,
Maharastra floods | మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు.
భద్రాచలం | భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో
మహారాష్ట్రలో వర్షాలు, వరదల బీభత్సం రెండు రోజుల్లో 129 మంది మృతి అనేక ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు మట్టిలో చిక్కుకొని రాయ్గఢ్లో 49 మంది మృతి సతారాలో ఆరుగురు ..రత్నగిరిలో ముగ్గురు ప్రమాద స్థలాలకు వెళ్�
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �
సీతమ్మసాగర్ | సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కమ్మరిగూడెం గ్రామం వద్ద నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ భారీ వర్షాలకు నీట మునిగింది.
మంత్రి ఎర్రబెల్లి | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.