Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి ఆరా తీశారు. వరద తీవ్రత, పునరావాస కేంద్రాల పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భద్రా�
Minister Talasani | హైదరాబాద్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవా�
Hyderabad | గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం ఖైరతాబాద్ సంస్థ ప్ర�
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తుశాఖ అప్రమత్తంగా ఉన్నదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. ప్రజలు కరెంట్తో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్తు స్తంభాల
Minister KTR | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులకు అండగా నిలవాలని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. అటు.. కాంగ్రెస్ మూడు గంట
రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గురువారం తెరిపిలేకుండా వాన లు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని, ముఖ్యంగా శుక్�
Minister Harish Rao | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశా�
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అగ్నిమాపకశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 210 మందిని మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తు�
మేడ్చల్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ముసురుతో పాటు మధ్య మధ్యలో కురుస్తున్న మోస్తారు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.జలశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైయింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారు లు, ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపట
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం తడిసి ముద్దయింది. దీంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు పడుతున్నది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వరద పోటెత్తి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వచ్చి చేరుతున్నది. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెరపిలేకుండా కురుస్తుండటంతో జిల్లా తడిసిముద్ద అవుతున్నది. గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రోజంతా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండడంత�
పెద్దపల్లి జిల్లా చాలా చైతన్యం కలిగిన జిల్లా. ఇక్కడి ప్రజలు మాటల్లో కాదు చేతల్లో చూపుతారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్ప టికే జిల్లాకు అనేక జాతీయ అవార్డులు వచ