రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.
Moosaram Bagh Bridge | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి మూసీలోకి భారీగా నీటిని వదిలారు. దీంతో మూసారాం బాగ్ వంతెనను ఆనుకుని వరద ప్రవహిస్తుండటంతో మంగళవారం రాత్రి 9 గంట
Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర�
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావ�
Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది.
Food Delivery Apps | హైదరాబాద్ నగరమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇండ్లకే పరిమితమైన చాలా మంది.. ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. కానీ ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రం కస్టమ�
Heavy Rains | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది.
Telangana | బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరి
హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman
Heavy rains | భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజల
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.