జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
రాజధాని హైదరాబాద్లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రధాన రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాల నేపథ్యంలో నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.
Heavy Rains | ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు జలమయమయ్యాయి.
Lightning Strikes | ఒడిశా (Odisha)లో అసాధారణ పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. మరోవైపు వర్షానికి తోడు పిడుగులు (Lightning Strikes) బీభ
Heavy rains | గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా, నగరంలోని గాంధీనగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతయింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, డీర్ఎఫ్ అధికా�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వానలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వానలు లేక వాడిపోయిన మెట్టపంటలకు ఊపిరి వచ్చింది. హైదరాబాద్లో ఆదివారం ఉదయం గంటపా�
Rains | ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద�
Rajanna Siricilla | సిరిసిల్లలోని బీవై నగర్లో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఉదయం క్రికెట్ ఆడేందుకు ఓ ఐదుగురు యువకులు బీవై నగర్ వెళ్లగా, అక్కడ వర్షం కురిసింది. దీంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు ఐదు�
Odisha | ఒడిశాలోని ఆరు జిల్లాల్లో విషాదం నెలకొంది. పిడుగులు పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం భారీ వర్షాలతో పాటు పిడుగులు పడటంతో ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
Minister Talasani | హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేశారు.