Himachal Pradesh | ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రూ.7020.28 కోట్ల నష్టం వాటిల్లినట్ల�
Himachal Pradesh | ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. సోలన్ (Solan) జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా జాదోన్ గ్రామ�
Heavy rains | హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Heavy Rains | ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా నాలుగు రాష్ట్రాల�
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు మిషన్కాకతీయ కింద అభివృద్ధి చేయడంతో జలకళను సంతరించుకున్నాయి. వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్న క్రమంలో సాగునీటికి ఢోకా ల�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వె�
రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, �
Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన�
ఉమ్మడి ఐదు జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నయి. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర, భీమా నదులకు వరద పోటెత్తింది.
నెల ఆలస్యంగా కురిసిన వర్షాలు రిజర్వాయర్లను నిండు కుండలను చేశాయి. జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటలు పుష్కలంగా పండనున్నాయి. వానకాలంతోపాటు యాసంగి పంటలకు సైతం ఇబ్బంది లేకుండ
సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. గతనెల 16వ తేదీ వరకు సింగూరు ప్రాజెక్టులో 18 టీఎంసీల జలాలు ఉండగా, ఎగువన ఉన్న కర్ణాటకలో ఎడతెరప�
వర్షాల కారణంగా తెలంగాణలోని ఐదు జిల్లాల కలెక్టర్ల ముందుజాగ్రత్త చర్యల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారని కేంద్ర ప్రతినిధి బృందం పేర్కొన్నది.