ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ద
జనగామలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా శుక్రవారం కురిసిన వానతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది
హనుమకొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సుమారు గంటపాటు పడిన వానకు నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద పారింది
కేతేపల్లిలో అత్యధికంగా 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు నేడు కూడా భారీ వర్ష సూచన నీలగిరి, జూలై 22 : జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నకిరేకల్ మండలంలో ఉరుములతో కూడిన వర�
ఈసారి ఉగ్ర గోదావరి వరద ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇప్పటికే భద్రాచలంలో వరద 62 అడుగులకు చేరుకొన్నది. 1976లో జూన్ 22న 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆ తరువాత జూలై రెండోవారంలోనే 60 అడుగులు దాటి ప్రవహించడం ఇదే మ�
‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కింద
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుపుతూ రైతులకు సూచనలు చేస్తు�
నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం అతిభారీ నుంచి అ త్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ రెడ్అలర్ట్ జారీచేసింది.
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
గంభీరావుపేట మండల పరిధిలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు పరవళ్లు తొక్కుతున్నాయి.. ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికే గలగలా పారుతున్నాయి.. పాల నురగల్లా దిగువకు వస్తున్న జలధారలు కనువిందు చేస్తున్నా
భారత వాతావరణ విభాగం అంచనా న్యూఢిల్లీ, మే 31: ఈసారి నైరుతి రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వానలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనావేసింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని తెల�
తెలంగాణ, ఏపీభవన్ సిబ్బంది నివాసాలు ధ్వంసం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం ఢిల్లీని వణికించింది. చాలా ప్రాంతాల�
న్యూఢిల్లీ: రానున్న రెండు రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఆయ�
heavy rainfall | తమిళనాడును భారీ వర్షాలు (heavy rainfall) ఇప్పట్లో వదిలేలా లేవు. కుండపోత వర్షాలతో వణికిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసింది.