ఓ వైపు కరోనా తీవ్రతతో దేశం అల్లాడుతోంది. ఇంకోవైపు అకాల వర్షాలు, హిమపాతం హిమాచల్ ప్రదేశ్ ని వణికించేస్తున్నాయి. కిన్నౌర్ జిల్లాలోని రాలి ప్రాంతంలో ఎన్హెచ్ 5 ని హిమపాతం కారణంగా మూసివేశారు. ఇక సిమ్లాలోని
తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపి�