ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
Cyclone Biparjoy | గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను బీభత్సం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కురుస్తున్న ఈ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు పోటెత్తుతున్�
Heavy rainfall & Hailstorm | దేశంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలతోపాటు వడగండ్లు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది.
మహారాష్ట్రలోని (Maharashtra) అకోలా (Akola) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్ (Paras) గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్ మందిర్ సంస్థాన్కు (Babuji Maharaj Mandir Sansthan) చెందిన రేకుల షెడ్డుపై (Tin she
మాండస్ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి.
జిల్లాలో మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం భారీగా పడింది. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 10.58 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శనివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి �
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ద
జనగామలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా శుక్రవారం కురిసిన వానతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది
హనుమకొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సుమారు గంటపాటు పడిన వానకు నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద పారింది
కేతేపల్లిలో అత్యధికంగా 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు నేడు కూడా భారీ వర్ష సూచన నీలగిరి, జూలై 22 : జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నకిరేకల్ మండలంలో ఉరుములతో కూడిన వర�
ఈసారి ఉగ్ర గోదావరి వరద ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇప్పటికే భద్రాచలంలో వరద 62 అడుగులకు చేరుకొన్నది. 1976లో జూన్ 22న 63.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆ తరువాత జూలై రెండోవారంలోనే 60 అడుగులు దాటి ప్రవహించడం ఇదే మ�
‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కింద
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుపుతూ రైతులకు సూచనలు చేస్తు�