బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వానలు ఆదివారం రాత్రి వరకు తెరిపివ్వలేదు. జిల్లావ్యాప్తంగా 707.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
మొగులుకు చిల్లు పడింది. సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరపిలేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Heavy rainfall | గుజరాత్లోని వల్సాద్ పట్టణంలో ఎన్నడూ ఊహించని విధంగా కుంభవృష్టి కురిసింది. రాత్రికి రాత్రే భారీ వర్షం కురవడంతో పట్ణణంలోని కశ్మీర్ నగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఎక్కడికక్కడ వరదనీరు నిలి�
IMD warning | రాగల మూడు రోజులపాటు ఒడిశా (Odisha) లో భారీ వర్షాలు (Heavy rians) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్ (South Uttarpradesh) నుంచి బంగాళాఖాతం (Bay of Bengal) వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశ
ఉ పరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
జడ్చర్ల మండలంలో మంగళవారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతో జడ్చర్ల ము న్సిపాలిటీలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపునీరంతా రోడ్లపై పారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జడ్చర్ల పాతబజా�
నగరంపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రెండు గంటలకు పైగా కురిసిన జోరు వర్షానికి గ్రేటర్ అతలాకుతలమైంది. రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. కాగా అత్యధి�
Wayanad landslides: వయనాడ్లో విలయానికి కారణం అధిక వర్షమే అని అంచనా వేస్తున్నారు. కేవలం 48 గంటల్లో కొండచరియలు కొట్టుకువచ్చిన ప్రాంతంలో సుమారు 572 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 152�
జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. సగటను 24.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గీసుగొండలో 25.6, దుగ్గొండిలో 26.2, నల్లబెల్లిలో 22.4, నర్సంపేటలో 24.6, ఖానాపురంలో 28.4, చెన్నారావు
Mumbai rain | మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో ఇవాళ, రేపు భారీ వర్షాలు (Heavy rains) కురువనున్నాయని భారత వాతావరణ కేంద్రం (Indian meteorological department) తెలిపింది.
మంగళవారం రాత్రి నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం విస్తృతంగా కురిసింది. గ్రేటర్ జీహెచ్ఎంసీ కార్యాలయ ప్రాంతంలో 3.6 సెంటీమీటర్లు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 1.2 సెం.మీ.లు, రాయదుర్గం వార్డు ఆఫ�
Rajkot airport | భారీ వర్షాలకు (heavy rainfall) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే గుజరాత్ (Gujarat)లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చ�